218వ రోజు పాదయాత్ర డైరీ

ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో అచ్చంపేట, గొంచాల, ఉండూరు మీదుగా పాదయాత్ర సాగింది. అధికార పార్టీ నేతల అరాచకాలపై కన్నెర్రజేశారు.. పెద్దాపురం నుంచి వచ్చిన యువకులు. పెద్దాపురంలో 111 ఏళ్ల కిందట నిర్మించిన చారిత్రక భవనంలో ఆర్డీవో ఆఫీస్‌ ఉందని.. ఆ భవనాన్ని చూడగానే అల్లూరి సీతారామరాజు స్మృతులు గుర్తుకొస్తాయని వారు చెప్పారు. అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న భవనాన్ని కూలగొట్టే ప్రయత్నాన్ని అడ్డుకుని.. స్థానిక ప్రజలు ఆందోళనలు చేశారట. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రెవెన్యూ మంత్రిగారు దానిని పరిరక్షిస్తామని హామీ కూడా ఇచ్చారట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top