తిరుమలలో మృతదేహాల కలకలం
తిరుమలలో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న రెండు మృతదేహాలను చూసి భక్తులు కలవరపాటుకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే కొండపై ఉన్న మాధవ నిలయం ముందున్న కాలి బాటలో ఒక పురుషునితో పాటు మహిళ మృతదేహాలను చూసి భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, మార్చురీకి తరలించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు