విద్యార్ధులకు శాపంగా మారిన బోర్డు తప్పిదాలు

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో తప్పిదాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. తాజాగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఓ విద్యార్థి  ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం నెక్కొండ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి తనువు చాలించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top