ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం వెలుగు చూసింది. బురారీ ప్రాంతానికి చెందిన ఒకే ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరిలో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతుల కళ్లకు గంతలతో పాటు నోటికి అడ్డుగా గుడ్డ కట్టి ఉన్నాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు