‘నువ్వు పాట పాడితే తలనొప్పి ఖాయం’
కరోనా లాక్డౌన్ సయమంలో ఫిలిమ్ మేకర్ కరణ్ జోహార్ అభిమానులకు వినోదాన్ని అందించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. తన పిల్లలు యశ్, రూహిలతో కలిసి పలు వీడియోలు, ఫోటోలు రూపొందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తన ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో ఎంతో ఫన్నీగా ఉండటం, నెటిజన్లను ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు