నీవెవరో కామెడీ ట్రైలర్‌ విడుదల చేసిన రామ్ చరణ్

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘నీవెవరో’. రంగస్థలం తరువాత ఆది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో టాలీవుడ్ ఈ మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top