సారీ చెప్పినా.. సిధార్థ్‌ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

బాలీవుడ్‌ నటుడు సిధార్థ్‌ మల్హోత్రా చిక్కుల్లో పడ్డాడు. భోజ్‌పురి భాషను అవమానించాడన్న విమర్శల నేపథ్యంలో అతనిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. ఈ విషయాన్ని భోజ్‌పురి నటుడు, బీజేపీ నేత మనోజ్‌ తివారీ వెల్లడించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top