ట్రైలర్ చూసి మెగాస్టార్ మెసెజ్ చేశారు : ప్రభాస్
పాన్ ఇండియా సినిమాగా సాహో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో అందరి దృష్టి సాహోపై నెలకొంది. టీజర్, సాంగ్స్తో భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. నిన్న ట్రైలర్ను రిలీజ్ చేసి అంచనాలను పెంచేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు