క్రిమినల్స్ మన మధ్య నుంచే పుట్టుకోస్తారు
హైదరాబాద్కు చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై ప్రముఖ దర్శకుడు సుకుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. అమ్మాయిలు ఎవరినీ నమ్మవద్దని సూచించారు. బాధితురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రియాంక దారుణ హత్యకు సంతాపంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రియాంక హత్య జరిగిన విషయం తెలుసుకుని చాలా మంది సంబంధం లేని వాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రిమినల్స్ మన మధ్య నుంచే పుట్టుకోస్తారు. దీనికి మనం అందరం బాధ్యులమే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు