నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ
పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను లండన్ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రూ 13,000 కోట్ల పీఎన్బీ స్కామ్, మనీల్యాండరింగ్ కేసుల్లో నిందితుడైన నీరవ్ మోదీ అప్పగింత ప్రక్రియపై భారత్ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు