మహింద్రా కొత్త ఎక్స్‌యూవీ500, ధరెంతంటే..

మహింద్రా అండ్‌ మహింద్రా బుధవారం తన కొత్త 2018 ఎక్స్‌యూవీ500ని మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ధర ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.12.32 లక్షలుగా ప్రకటించింది. తొలుత ఇది 5 డీజిల్‌ వేరియంట్లను, ఒక ఆప్షనల్‌ వేరియంట్‌ను ఆఫర్‌ చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top