దేశీయ ఐటీ నిపుణులకు జపాన్‌ గుడ్‌న్యూస్‌

భారత ఐటీ నిపుణులకు టాప్‌ ఫేవరెట్‌ దేశంగా ఇక నుంచి జపాన్‌ కూడా నిలువబోతుంది. భారత్‌ నుంచి రెండు లక్షల మంది టెకీలను నియమించుకోవాలని జపాన్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. హెచ్‌-1బీ వీసాల విషయంలో అమెరికాలో తీవ్ర కఠినతర పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీయ ఐటీ నిపుణులకు ఇది గుడ్‌న్యూస్‌గా మారింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top