డ్రైవర్ లేని రైలు..చివరికేమైందో తెలుసా?
ఇనుప ఖనిజాన్ని మోసుకెళ్తున్న ఓ భారీ గూడ్స్ రైలు బండి పట్టాలు తప్పింది. మైనింగ్ దిగ్గజం బీహెచ్పీ కంపెనీకి చెందిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండా దాదాపు గంటసేపు ప్రయాణించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. బీహెచ్పీకి చెందిన 268 - వాగన్ రైలు ఇనుప ఖనిజాన్ని మోసుకుని పశ్చిమ ఆస్ట్రేలియాలోని పోర్ట్ హెడ్ల్యాండ్కు ప్రయాణం ప్రారంభించింది. ప్రయాణం మధ్యలో తనిఖీ చేయడం కోసం డ్రైవర్ తన క్యాబిన్ నుంచి దిగాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు