డ్రైవర్‌ లేని రైలు..చివరికేమైందో తెలుసా?

ఇనుప ఖనిజాన్ని మోసుకెళ్తున్న ఓ భారీ గూడ్స్‌ రైలు బండి పట్టాలు తప్పింది. మైనింగ్‌ దిగ్గజం బీహెచ్‌పీ కంపెనీకి చెందిన గూడ్స్ రైలు డ్రైవర్‌ లేకుండా దాదాపు గంటసేపు ప్రయాణించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. బీహెచ్‌పీకి చెందిన 268 - వాగన్‌ రైలు ఇనుప ఖనిజాన్ని మోసుకుని పశ్చిమ ఆస్ట్రేలియాలోని పోర్ట్‌ హెడ్‌ల్యాండ్‌కు ప్రయాణం ప్రారంభించింది. ప్రయాణం మధ్యలో తనిఖీ చేయడం కోసం డ్రైవర్‌ తన క్యాబిన్‌ నుంచి దిగాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top