అదే స్టేషన్‌లో మరో ఎస్సై ఆత్మహత్య

సిద్దిపేట జిల్లాలో మరో ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని కుకునూరుపల్లి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్‌రెడ్డి బుధవారం సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top