ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి
ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసు వాయిదాలో భాగంగా ఆయన కోర్టుకు వచ్చారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్సింహాలు కూడా కోర్టుకు హాజరు అయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు