వాజ్పేయికి ‘బంగ్లా’ అవార్డు అందించిన మోదీ
బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ప్రకటించిన ‘బంగ్లా విమోచన పోరాట స్మారక గౌరవ పురస్కారా’న్ని(లిబరేషన్ వార్ ఆనర్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆయనకు అందజేశారు. తమ దేశ స్వాతంత్య్రోద్యమంలో వాజ్పేయి చురుకైన పాత్ర పోషించినందుకు గుర్తింపుగా బంగ్లాదేశ్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. గతవారం బంగ్లా పర్యటన సందర్భంగా మోదీ.. వాజ్పేయి తరఫున ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు