నిమ్స్ భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య

నిమ్స్లో చాలాకాలంగా చికిత్స పొందుతున్నా.. రోగం నయం కాకపోవడంతో నిమ్స్ ఆస్పత్రిలోని ఆరో అంతస్తు నుంచి దూకి ప్రశాంత్ అనే రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమర్జెన్సీకి తరలించి చికిత్స చేయించే ప్రయత్నం చేసినా ఆ లోపే మరణించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top