నిమ్స్ భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య
నిమ్స్లో చాలాకాలంగా చికిత్స పొందుతున్నా.. రోగం నయం కాకపోవడంతో నిమ్స్ ఆస్పత్రిలోని ఆరో అంతస్తు నుంచి దూకి ప్రశాంత్ అనే రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమర్జెన్సీకి తరలించి చికిత్స చేయించే ప్రయత్నం చేసినా ఆ లోపే మరణించాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు