జర్నలిస్టులకు కేసీఆర్ వరాలజల్లు

జర్నలిస్టుల సంక్షేమ నిధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రూ.10 కోట్లు విడుదల చేశారు. సచివాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన కమిటీ సభ్యులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ అల్లంనారాయణతో భేటీ అయ్యారు. ఇకమీదట సచివాలయంలో మీడియాపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని కేసీఆర్ హామీనిచ్చారు. అనంతరం జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ఫైల్ పై సంతకం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top