జర్నలిస్టులకు కేసీఆర్ వరాలజల్లు
జర్నలిస్టుల సంక్షేమ నిధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రూ.10 కోట్లు విడుదల చేశారు. సచివాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన కమిటీ సభ్యులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ అల్లంనారాయణతో భేటీ అయ్యారు. ఇకమీదట సచివాలయంలో మీడియాపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని కేసీఆర్ హామీనిచ్చారు. అనంతరం జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ఫైల్ పై సంతకం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు