బీజేపీ ఎంపీకి ఎన్నికల కమిషన్ నోటీసు
ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్కు ఎన్నికల కమిషన్ నోటీసు ఇచ్చింది. దానికి బుధవారంలోగా సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో తామే ఇక ఎలాంటి సమాచంర లేకుండా చర్యలు తీసుకుంటామని ఆ నోటసులో పేర్కొన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు