'డబ్బులిస్తాం రా' అని ఇంటికి పిలిచి..

రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. తాను అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి మూకతో కలిసి ఆ డబ్బులిచ్చిన వ్యక్తిపై దాడి చేశాడు. కిందపడేసి కర్రలతో పశువును కొట్టినట్లు కొట్టారు. దీంతో అతడి కాలు విరిగిపోగా చేతికి, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top