ఎస్సీ కమిషన్‌ సభ్యుడికి వినతి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ కమిషన్‌ సభ్యుడికి వినతి

Jul 18 2025 4:47 AM | Updated on Jul 18 2025 4:47 AM

ఎస్సీ కమిషన్‌ సభ్యుడికి వినతి

ఎస్సీ కమిషన్‌ సభ్యుడికి వినతి

మకు న్యాయం చేయాలంటూ జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు వాడపల్లి దయాకర్‌ను ఏయూ అతిథి అధ్యాపకులు వేడుకున్నారు. సిరిపురంలోని ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం ఆయన్ని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకం జరిగి 6 నెలలు గడవక ముందే మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని, తమకు రెన్యువల్‌/రివ్యూస్‌ విధానం అమలు చేసేలా యూనివర్సిటీ అధికారులను ఆదేశించాలని కోరారు. దయాకర్‌ను కలిసిన వారిలో అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డా.ఎం.సురేష్‌ మీనన్‌, డా.తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్‌, డా.రామ్‌, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement