ఎన్నికల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలి

Jul 9 2025 7:42 AM | Updated on Jul 9 2025 7:42 AM

ఎన్నికల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలి

ఎన్నికల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలి

కుల్కచర్ల: ఎన్నికల నిర్వహణపై సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని ఆర్డీఓ వాసుచంద్ర అన్నారు. మంగళవారం చౌడాపూర్‌ మండల కేంద్రంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే ఎన్నికలపై అధికారులు, బూత్‌లెవల్‌ అధికారులు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వాహిదాఖాతుం, ఇన్‌చార్జి ఎంపీఓ రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బంది, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీఓ వాసుచంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement