ఫిర్యాదులను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను పరిష్కరించాలి

Jul 8 2025 7:16 AM | Updated on Jul 8 2025 7:16 AM

ఫిర్యాదులను పరిష్కరించాలి

ఫిర్యాదులను పరిష్కరించాలి

● కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

అనంతగిరి: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. సో మవారం వికారాబాద్‌లోని కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయ న ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయని.. వాటిని పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్‌, సుధీర్‌, ఆర్‌డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement