Telangana: కొత్తగా 90 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 25,658 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 90 మందికి పాజిటివ్గా తేలింది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.90 లక్షలకు చేరుకున్నాయి. తాజాగా 172 మంది కోలుకోగా, మొత్తం 7.84 లక్షల మంది రికవరీ అయ్యారు.