Telangana: కొత్తగా 73 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 20,666 మందికి కరోనా నిర్ధారణ పరీ క్షలు చేయగా, 73 మందికి పాజిటివ్గా వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.90 లక్షలకు చేరింది. తాజాగా కరోనా నుంచి మరో 91 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 7.86 లక్షల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 639 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.