Telangana: కొత్తగా 22 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 14,339 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 22 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 14,339 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 22 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది.