Telangana: కొత్తగా 705 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం 32,834 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 705 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.19 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 531 మంది కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8.10 లక్షలకు చేరింది. ప్రస్తుతం 5,543 క్రియాశీలక కేసులు నమోదయ్యా.