Telangana: కొత్తగా 443 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. సోమవారం 21,918 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 443 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.02 లక్షలకు చేరుకుంది.