ప్రభుత్వ కళాశాలలకు రూ.3.23 కోట్లు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాలలకు రూ.3.23 కోట్లు

Jul 6 2025 6:34 AM | Updated on Jul 6 2025 6:34 AM

ప్రభుత్వ కళాశాలలకు రూ.3.23 కోట్లు

ప్రభుత్వ కళాశాలలకు రూ.3.23 కోట్లు

జూనియర్‌ కళాశాల మంజూరైన నిధులు (రూ)

నిజామాబాద్‌(బాలికలు) 30,00,000

నిజామాబాద్‌(బాలుర) 56,00,000

డిచ్‌పల్లి 14,00,000

మాక్లూర్‌ 10,00,000

మోర్తాడ్‌ 26,35,000

వర్ని 20,50,000

బోధన్‌ మధుమలాంచ 10,70,000

ఆర్మూర్‌ (బాలికలు) 16,00,000

ఆర్మూర్‌ (బాలుర) 24,00,000

భీమ్‌గల్‌ 18,00,000

ఐలాపూర్‌ 9,00,000

బాల్కొండ 33,05,000

ధర్పల్లి 25,00,000

కోటగిరి 30,50,000

మరమ్మతులు, కనీస వసతుల

కల్పనకు మంజూరు

ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ కృష్ణ ఆదిత్య

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వ కళాశాలల మరమ్మతులు, కనీస వసతుల కల్పనకు రూ. 3.23 కోట్లు మంజూరైనట్లు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రవికుమార్‌ వెల్లడించారు. జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు ఈ నిధులను రాష్ట్ర ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ కృష్ణ ఆదిత్య మంజూరు చేశారన్నారు. ఇంటర్‌ విద్య బలోపేతం కోసం కళాశాలలో విద్యార్థులకు తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, కళాశాలలకు సున్నం వేయడం, కరెంటు రిపేర్లు, ఫర్నిచర్‌ తదితర వాటికి ఈ నిధులను వెచ్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement