సంస్థాన్ నారాయణపురంలోని సదరన్ ఆన్లైన్ బయో టెక్నాలజీస్ లిమిటెడ్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
- 8లో
కొండమల్లేపల్లి మండలంలోని కొర్రోనితండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉండటంతో మూడేళ్ల క్రితం మూసివేశారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యాశాఖ అధికారుల కృషితో 2025–26 విద్యా సంవత్సరంలో పాఠశాలను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం
ఈ పాఠశాలలో 10 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.


