తగినంత సిబ్బంది ఉన్నారు | - | Sakshi
Sakshi News home page

తగినంత సిబ్బంది ఉన్నారు

Dec 8 2025 7:41 AM | Updated on Dec 8 2025 7:41 AM

తగినంత సిబ్బంది ఉన్నారు

తగినంత సిబ్బంది ఉన్నారు

రూల్స్‌ ప్రకారం మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌కు ఉండాల్సినంత సిబ్బంది ఉన్నారు. జిల్లా ఏర్పాటు త ర్వాత జనాభా పె రిగింది. అదే రేంజ్‌లో కేసులు నమోదవుతున్నాయి. విస్తీర్ణం పెరగడం వల్ల మరో పోలీ స్‌ స్టేషన్‌ అవసరం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా స్పెషల్‌ ఫోర్స్‌ను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా విధులు నిర్వహిస్తున్నాం.

– ఎగ్గడి భాస్కర్‌, డీసీపీ, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement