తమిళనాడుకు తరలిన ఆదివాసీ కళాకారులు | - | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు తరలిన ఆదివాసీ కళాకారులు

May 10 2025 12:11 AM | Updated on May 10 2025 12:11 AM

తమిళనాడుకు తరలిన ఆదివాసీ కళాకారులు

తమిళనాడుకు తరలిన ఆదివాసీ కళాకారులు

ఇచ్చోడ: జిల్లాకు చెందిన ఆదివాసీ సకలకళా సంక్షేమ బృందం కళాకారులు శుక్రవారం త మిళనాడు రాష్ట్రానికి వెళ్లారు. తంజావూర్‌లో నిర్వహించనున్న ‘సెలంగై నా ధం’ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆదివాసీ కళా సంక్షేమ బృందానికి ఆహ్వానం అందిన ట్లు బృందం డైరెక్టర్‌ కాత్లె శ్రీధర్‌ తెలిపారు. కార్యక్రమంలో గుస్సాడీ, కొమ్ము, కోయ నృత్యాలు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడుకు బ యలుదేరిన వారిలో కళాకారులు కాత్లే ఆనంద్‌, రాము, రాజేంద్రప్రసాద్‌, లింగు, జలంధర్‌, దేవురావు, పవన్‌, సందీప్‌, లక్ష్మణ్‌, చరణ్‌, ఉదయ్‌, అక్షయ్‌, భీంరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement