కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Mar 30 2023 12:24 AM | Updated on Mar 30 2023 12:24 AM

మాట్లాడుతున్న టీబీజీకేఎస్‌ నాయకులు
 - Sakshi

మాట్లాడుతున్న టీబీజీకేఎస్‌ నాయకులు

శ్రీరాంపూర్‌(మంచిర్యాల): శ్రీరాంపూర్‌లోని టింబర్‌యార్డు, ఏరియా స్టోర్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీబీజీకేఎస్‌ కేంద్ర ఉపాధ్యక్షులు డీ.అన్నయ్య, మంద మల్లారెడ్డి, నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌, కార్పొరేట్‌ చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం కార్మికులను కలిసి సమస్యలు తెలుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్టోర్స్‌ మెటీరియల్‌ ఇస్యూవర్‌ రెండు పోస్టులు ఏళ్ల తరబడిగా భర్తీ చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆయూనియన్‌ డెప్యూటీ జనరల్‌ సెక్రటరీ చాట్ల అశోక్‌, నాయకులు కాశీరావు, అద్దు శ్రీనివాస్‌, జీ.సదానందం, నీరటి లక్ష్మణ్‌, రమణారావు, విష్ణుప్రసాద్‌, నిరంజన్‌రెడ్డి, కుమారస్వామి, ఎడ్ల వెంకటయ్య, లంక రామస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement