పునర్నిర్మాణానికి సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

పునర్నిర్మాణానికి సహకరించాలి

Nov 16 2025 7:21 AM | Updated on Nov 16 2025 7:21 AM

పునర్నిర్మాణానికి సహకరించాలి

పునర్నిర్మాణానికి సహకరించాలి

కాగజ్‌నగర్‌ టౌన్‌: వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీరామచంద్ర జీయర్‌స్వామి సూచించారు. శనివారం కాగజ్‌నగర్‌ పట్ట ణంలోని ఆర్‌ఆర్‌వో కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బాలాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని రామచంద్ర జీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో గోదాదేవి, లక్ష్మి అమ్మవార్లతో పాటు వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో పునర్నిర్మాణ ప్రత్యేక పూ జలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు, వ్యాపారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement