వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తు చేసుకోవాలి

Nov 2 2025 9:30 AM | Updated on Nov 2 2025 9:30 AM

వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తు చేసుకోవాలి

వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తు చేసుకోవాలి

దహెగాం: జిల్లాలోని రైతులు వ్యవసాయ యాంత్రికరణ పనిముట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వెంక టి అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు లగ్గాం తదితర గ్రామాల్లో వరి, పత్తి పంటలను పరిశీలించారు. అనంతరం మండ ల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలను తని ఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా రైతులకు 50 శాతం, పురుషులకు 40 శాతం సబ్సిడీపై పనిముట్లు అందించనున్నట్లు తెలిపారు. రైతులు పట్టా పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోలతో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నా రు. ధాన్యం కొనుగోలు కోసం స్థలాలను పరి శీలించారు. పత్తి రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌ లో నమోదు చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఏవో రామకృష్ణ, సీఈవో బక్కయ్య, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement