ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం

Nov 2 2025 9:30 AM | Updated on Nov 2 2025 9:30 AM

ప్రజాసమస్యలపై   నిరంతర పోరాటం

ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజా సమస్యలపై డీవైఎఫ్‌ఐ నిరంతరం పోరాటాలు చేస్తోందని జిల్లా అధ్యక్షుడు టీకానంద్‌, కార్యదర్శి గొడిసెల కార్తీక్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో డీవైఎఫ్‌ఐ 46వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంజాబ్‌లోని లుథియానా పట్టణంలో 1980 నవంబర్‌ 1, 2, 3 తేదీ ల్లో జరిగిన మహాసభల్లో డీవైఎఫ్‌ఐ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో అత్యంత సభ్యత్వం కలిగిన యువజన సంఘం అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజ్‌కుమార్‌, సతీశ్‌, పురుషోత్తం, నిఖిల్‌, వంశీ, శివ, లక్ష్మణ్‌, కృష్ణ, రాజేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement