రాజీ కేసులను పరిష్కరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రాజీ కేసులను పరిష్కరించుకోవాలి

Nov 2 2025 9:30 AM | Updated on Nov 2 2025 9:30 AM

రాజీ కేసులను పరిష్కరించుకోవాలి

రాజీ కేసులను పరిష్కరించుకోవాలి

జనగామ రూరల్‌: ఈనెల 15న నిర్వహించనున్న స్పెషల్‌ లోక్‌అదాలత్‌లో రాజీపడతగిన కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించా రు. క్రిమినల్‌ కేసులు ఎక్కువ మొత్తంలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి సుచరిత, జూనియర్‌ సివిల్‌ జడ్జి శశి, సందీప, డీసీపీ రాజమహేంద్రనాయక్‌, ఏఎస్పీ బండారి చేతన్‌ నితిన్‌, ఏసీపీలు, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement