జగిత్యాల
29.0/20.0
7
గరిష్టం/కనిష్టం
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం పొగమంచు కురిస్తుంది. కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం
ధర్మపురి: ధర్మపురిలో గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయం నుంచి మేళతాళాలతో గోదావరి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


