లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి

Three Killed In Road Accident Of Pregnapur - Sakshi

సిద్ధిపేట: ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగిఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన వారు.  మృతిచెందిన వారిని తాండూరు సర్పంచ్‌ అంజిబాబుతో పాటు సాయికృష్ణ, గణేశ్‌లుగా గుర్తించారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top