జోష్గా మార్కెట్: సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్
సెన్సెక్స్ 570, నిఫ్టీ 152 పాయింట్లు లాభం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 48వేల200పాయింట్లకు ఎగువన,నిఫ్టీ 14400 ఎగువన పటిష్టంగా ట్రేడింగ్ ఆరంభించింది. ఆ తరువాత మరింత ఎగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 500 పాయింట్లు ఎగిసి 48369 వద్ద,నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 14465 వద్ద కొనసాగుతోంది.దాదాపు అన్ని రంగాల షేరర్లు లాభాల్లో ఉన్నాయి.
మరిన్ని వార్తలు