జోష్‌గా మార్కెట్‌:  సెన్సెక్స్‌ 500 పాయింట్లు జంప్‌

 sensex jumps 500 points nifty near 14500 - Sakshi

సెన్సెక్స్‌ 570, నిఫ్టీ  152 పాయింట్లు లాభం

సాక్షి, ముంబై: దేశీయ  స్టాక్‌మార్కెట్లు లాభాల్లో  ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌  48వేల200పాయింట్లకు ఎగువన,నిఫ్టీ  14400  ఎగువన పటిష్టంగా ట్రేడింగ్‌ ఆరంభించింది. ఆ తరువాత మరింత  ఎగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 500 పాయింట్లు ఎగిసి 48369 వద్ద,నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 14465 వద్ద కొనసాగుతోంది.దాదాపు అన్ని రంగాల షేరర్లు లాభాల్లో ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top