చేతులు మారిన భూమి
కొండమూరు గ్రామంలోని మల్లేశ్వరస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్ల దేవాలయాలకు 15 ఎకరాల భూమి ఉంది. దీన్ని అప్పట్లో భజంత్రీలకు ఇచ్చారు. కొంతకాలం తరువాత వేరొకరికి అమ్మారని తెలుస్తోంది. ఇప్పటికీ ఆ భూమి మూడు చేతులు మారింది. కొంత భాగం జాతీయ రహదారి విస్తరణలో పోగా, కొంత ఆక్రమణలకు గురైంది. ప్రస్తుతం 9.86 ఎకరాల మాత్రమే ఉంది.
కొండమూరులోని
మల్లేశ్వరస్వామివారి దేవాలయం
కొండమూరులోని
రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం
చేతులు మారిన భూమి


