నేడు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. అలాగే గతంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
చదవండి:
రికార్డు: ‘ఐబీపీఎస్’లో ఏపీ ఫస్ట్
‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి