నాసిక్‌ ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

CM Jagan comments over Nashik incident - Sakshi

సాక్షి, అమరావతి: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ లీకేజీ వల్ల.. సమయానికి ప్రాణవాయువు అందక రోగులు మృతి చెందిన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top