నాసిక్ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీ వల్ల.. సమయానికి ప్రాణవాయువు అందక రోగులు మృతి చెందిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.