‘ఆచార్యుడి’కి అవమానం

- - Sakshi

అమరవీరుల స్తూపం

ప్రొఫెసర్‌

జయశంకర్‌ విగ్రహం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నిర్మల్‌ పట్టణంలో అమరవీరుల స్తూపం, ఆచార్య ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని ప్రతి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజును పూలతో అలంకరిస్తారు. కానీ ఈ ఏడాది అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం పూలమాలలు కూడా వేయకుండా వదిలేశారు. మున్సిపల్‌ ఎదుట అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం మరిచి అవమానించారు. – సాక్షి, ఫొటోగ్రాఫర్‌ నిర్మల్‌

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top