‘ఆచార్యుడి’కి అవమానం
అమరవీరుల స్తూపం
ప్రొఫెసర్
జయశంకర్ విగ్రహం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలో అమరవీరుల స్తూపం, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ప్రతి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజును పూలతో అలంకరిస్తారు. కానీ ఈ ఏడాది అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం పూలమాలలు కూడా వేయకుండా వదిలేశారు. మున్సిపల్ ఎదుట అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం మరిచి అవమానించారు. – సాక్షి, ఫొటోగ్రాఫర్ నిర్మల్