యాదాద్రి - Yadadri

- - Sakshi
March 29, 2024, 02:00 IST
ఇఫ్తార్‌ 6–34 (శుక్రవారం సాశ్రీశ్రీ) సహర్‌ 4–50 (శనివారం ఉశ్రీశ్రీ)వనరులపై దృష్టి సారించాలి ఇంధన వనరులపై దృష్టి సారించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ...
- - Sakshi
March 29, 2024, 02:00 IST
పెంచిన వేతనం తక్కువే నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటితో పోలిస్తే ఉపాధి కూలీలకు పెంచిన వేతనం తక్కువే. కనీస వేతనం రోజుకు రూ.500...
March 29, 2024, 02:00 IST
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వయంభువులను కొలిచిన అర్చకులు.....
బీబీనగర్‌లో ప్రతిజ్ఞ చేస్తున్నఅధికారులు, మహిళా సంఘాల సభ్యులు
 - Sakshi
March 29, 2024, 02:00 IST
భువనగిరి : పదో తరగతి సామాన్య శాస్త్రం పేపర్‌–1 పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 51 కేంద్రాల్లో 9,296 మంది విద్యార్థులకు గాను...
భువనగిరిలో వాహనాలను 
తనిఖీ చేస్తున్న పోలీసులు
 - Sakshi
March 28, 2024, 01:40 IST
భువనగిరి క్రైం : జిల్లా కోర్టులో గురువారం బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి జిట్టా భాస్కర్‌రెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా...
మాట్లాడుతున్న కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే, పాల్గొన్న అధికారులు - Sakshi
March 28, 2024, 01:40 IST
ఫ కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే
March 28, 2024, 01:40 IST
భువనగిరి టౌన్‌ : భువనగిరి పట్టణంలోని తైబజార్‌ వేలం పాట రద్దు చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రామాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం విషయంపై...
- - Sakshi
March 28, 2024, 01:40 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి యాదాద్రి : భువనగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును ఆ...
- - Sakshi
March 28, 2024, 01:40 IST
ఇఫ్తార్‌ 6–34 (గురువారం సాశ్రీశ్రీ) సహర్‌ 4–51 (శుక్రవారం ఉశ్రీశ్రీ)విస్తరణలో జాప్యం.. రెండు నెలల క్రితం చేపట్టిన మోత్కూరు – రాయగిరి రహదారి విస్తరణ...
రైతునేస్తం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతులు (ఫైల్‌) - Sakshi
March 28, 2024, 01:40 IST
జిల్లాలో 93 రైతు వేదికలు జిల్లాలో 4.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. సుమారు 2,000,71 మంది రైతులు ఉన్నారు. వీరికి పంటల సాగులో సలహాలు, సూచనలు...
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
 - Sakshi
March 28, 2024, 01:40 IST
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన ఆచా ర్యులు.. స్వయంభూ, ప్రతిష్ఠా...
 రామన్నపేట మండలంలోని ఆసిఫ్‌నహర్‌ కాలువలో నిండుగా ప్రవహిస్తున్న నీరు
 - Sakshi
March 28, 2024, 01:40 IST
రామన్నపేట : నీటిపారుదల శాఖ (ఐబీ) అధికారుల అనాలోచిత నిర్ణయం రైతులపాలిట శాపంగా మారింది. పొలాలు చేతికొచ్చిన తరుణంలో ఆసిఫ్‌నహర్‌ కాలువకు నీటిని విడుదల...
Hundreds of unofficial layouts At Bhuvanagiri - Sakshi
March 26, 2024, 05:48 IST
సాక్షి, యాదాద్రి: ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు..అధికారులతో కుమ్మక్కై ప్రధానంగా...
- - Sakshi
March 26, 2024, 01:05 IST
భువనగిరి టౌన్‌: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు చాలా విలువైనది. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంతోపాటు పోలింగ్‌ శాతం...
- - Sakshi
March 26, 2024, 01:05 IST
భువనగిరి: దివ్యాంగులు వ్యాపారపరంగా రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దివ్యాంగులకు ఆర్థిక చేయూతనిచ్చి వ్యాపారులుగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది...
మోత్కూరులో రైతుల వద్ద వడ్లు కొనుగోలు చేసి లారీలో లోడ్‌ చేస్తున్న దృశ్యం - Sakshi
March 26, 2024, 01:05 IST
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు - Sakshi
March 26, 2024, 01:05 IST
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం ఆధ్యాత్మిక పర్వాలు కొనసాగాయి. కొండపైన అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్థిని సమేత...
చిత్రలేఖనంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు - Sakshi
March 25, 2024, 01:20 IST
మోతె : మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మోతె మండల పరిధిలోని కూడలి గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. కూడలి గ్రామానికి చెందిన బోగ వెంకటమ్మ ఈ నెల 20న తన...
ప్రేమ్‌ (ఫైల్‌) - Sakshi
March 25, 2024, 01:20 IST
● క్రేన్‌ ఢీకొని బాలుడు మృతి కొండమల్లేపల్లి : క్రేన్‌ ఢీకొని రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన
- - Sakshi
March 25, 2024, 01:20 IST
సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి - Sakshi
March 25, 2024, 01:20 IST
ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా..
- - Sakshi
March 25, 2024, 01:20 IST
● పాఠశాలలు, ఎమ్మార్సీలు, సీఆర్‌ఎస్సీలకు నిధులు విడుదల ● హెచ్‌ఎంలు, ఎంఈఓల ఖాతాలో జమ ● 31లోపు ఖర్చు చేయాలని ఆదేశాలు
- - Sakshi
March 25, 2024, 01:20 IST
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు మోదుగుపూల వంటి సహజమైన...
- - Sakshi
March 25, 2024, 01:20 IST
సంస్థాన్‌ నారాయణపురం : ఘనమైన చరిత్ర కలిగి, రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న రాచకొండ ప్రాంత అభివృద్ధికి అడుగులు పడడం లేదు. ఫిలిం సిటీ, స్పోర్ట్స్...
March 25, 2024, 01:20 IST
కట్టంగూర్‌ : రాతి కడీలను ధ్వంసం చేసిన వ్యక్తి కట్టంగూర్‌ పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. చౌటుప్పల్‌ మండలం ఎల్లంబావికి చెందిన కె.రవీందర్‌...
- - Sakshi
March 25, 2024, 01:20 IST
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో...


 

Back to Top