December 07, 2019, 04:54 IST
తిరుమల : తిరుమల జలాశయాల్లో భక్తులకు 544 రోజులకు సరిపడా నీరు అందుబాటులో ఉందని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. కుమారధార, పసుపుధార...
December 03, 2019, 12:48 IST
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
December 02, 2019, 05:13 IST
తిరుచానూరు (చిత్తూరు జిల్లా): తిరుచానూరులో పంచమితీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీ పద్మావతీ అమ్మవారికి...
December 02, 2019, 04:06 IST
తిరుపతి సెంట్రల్: రాష్ట్రంలో మత కలహాలను సృష్టించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుట్రలు పన్నుతున్నారని టీటీడీ చైర్మన్ వైవీ...
December 01, 2019, 19:38 IST
సాక్షి, తిరుమల : రాజకీయ అవసరాల కోసం తిరుమలలో చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు...
December 01, 2019, 19:18 IST
రాజకీయ అవసరాల కోసం తిరుమలలో చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కుట్రలో భాగంగానే...
November 27, 2019, 12:35 IST
శ్రీవారి భక్తులకు శుభవార్త
November 27, 2019, 11:37 IST
సాక్షి, తిరుపతి : శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. వైకుంఠ ద్వారాలను 10 రోజుల పాటు తెరిచి ఉంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)...
November 25, 2019, 03:43 IST
తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ఆదివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయం...
November 24, 2019, 19:53 IST
సాక్షి, తిరుమల: సూర్య గ్రహణం కారణంగా డిసెంబర్ 25, 26 తేదీల్లో రెండు రోజుల్లో కలిపి 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు....
November 22, 2019, 20:32 IST
సాక్షి, తిరుమల : తిరుపతిలో మద్యపాన నిషేధంపై గత పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో అధికారులు పలు మార్పులు చేశారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్...
November 22, 2019, 19:41 IST
సాక్షి, విశాఖపట్నం : సుజనా చౌదరిలాగా దొడ్డి దారిన గోడ దూకి వెళ్లే ఎంపీలు తమ దగ్గర లేరని మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. సుజనా...
November 19, 2019, 10:40 IST
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ బ్యాంకుల్లో...
November 19, 2019, 10:28 IST
సాక్షి, అమరావతి: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది....
November 18, 2019, 20:02 IST
సాక్షి, తిరుమల: తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వడివడిగా అడుగులు వేస్తోంది. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా...
November 18, 2019, 04:08 IST
తిరుమల/సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ ధర పెంచే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ చైర్మన్ వైవీ...
November 17, 2019, 16:25 IST
తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఖండించారు. ధరలను పెంచట్లేదని, వదంతులను...
November 17, 2019, 13:34 IST
సాక్షి, చెన్నై : తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఖండించారు. ధరలను...
November 12, 2019, 11:43 IST
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న చిత్తూరు జిల్లా వాసులుకు వరం...
November 07, 2019, 08:09 IST
బలవంతంగా పదవీ విరమణ చేయించారు
November 06, 2019, 04:41 IST
సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు తిరుమల శ్రీవారి ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులును తిరుమల...
November 05, 2019, 21:08 IST
సిడ్నీ: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని సుబ్బారెడ్డి...
November 05, 2019, 18:53 IST
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. రమణదీక్షితులుకు లైన్ క్లియర్
November 04, 2019, 11:33 IST
శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. ఆభరణాలతో పాటు పుష్పాలంకరణ కూడా స్వామివారికి విధిగా నిర్వహిస్తారు. పుష్పాలంకరణలో ఉన్న ఆ శేషాచలవాసుడి నిలువెత్తు రూపాన్ని...
November 03, 2019, 20:07 IST
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. టీటీడీలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు...
November 03, 2019, 16:45 IST
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. టీటీడీలో ఉన్నత స్థాయి...
November 03, 2019, 06:54 IST
సాక్షి, తిరుమల : కలియుగ వైకుంఠం తిరుమలలో దళారులకు బ్రహ్మాస్త్రంగా మారిన సిఫార్సు లేఖలను నియంత్రించేందుకు టీటీడీ నడుంబిగించింది. త్రిశూల వ్యూహంతో...
November 02, 2019, 17:07 IST
తిరుమలలో మరో ఇద్దరు దళారులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 17 వేల రూపాయలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయించినట్లు అధికారులు...
November 02, 2019, 16:49 IST
సాక్షి, తిరుమల: తిరుమలలో మరో ఇద్దరు దళారులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 17 వేల రూపాయలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయించినట్లు...
November 02, 2019, 08:58 IST
సాక్షి, తిరుపతి : పారదర్శక పాలన.. జవాబుదారితనం, నిజాయితీతో ప్రజలకు మంచి పాలనను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక జీఓను ఇచ్చింది. రాష్ట్ర...
October 29, 2019, 12:48 IST
సాక్షి, చిత్తూరు(తిరుమల): వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీరికి టీటీడి ప్రత్యేకదర్శనం...
October 24, 2019, 05:00 IST
సాక్షి, తిరుపతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇటు ఉద్యోగులు... అటు రోగులకు... భక్తులకు కొండంత అండగా నిలవనుంది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం...
October 22, 2019, 15:45 IST
సాక్షి, నిజామాబాద్: తిరుమలలో దళారీ వ్యవస్థ రూపుమాపడమే లక్ష్యమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని నర్సింగ్...
October 22, 2019, 07:55 IST
ఒక గుడిని నమ్ముకొని దశాబ్దాలపాటు అర్చకత్వం చేసుకుంటూ జీవించే అర్చక కుటుంబాల ఏళ్ల నాటి కలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. అలాంటి...
October 22, 2019, 03:25 IST
సాక్షి, అమరావతి: ఒక గుడిని నమ్ముకొని దశాబ్దాలపాటు అర్చకత్వం చేసుకుంటూ జీవించే అర్చక కుటుంబాల ఏళ్ల నాటి కలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం...
October 21, 2019, 04:42 IST
తిరుమల: సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేస్తోంది. వారికి పారదర్శకంగా గదులు కేటాయిస్తోంది. గదులు దొరకని భక్తులకు యాత్రికుల వసతి సముదాయాల్లో ఉచితంగా...
October 14, 2019, 09:38 IST
ఎన్ఆర్ఐలు ఉద్యోగాలు కల్పించేలా ప్రాజెక్టులతో ఏపీకి రావాలని ఇందుకు తమ వంతు సహకారం ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
October 10, 2019, 04:12 IST
తిరుమల: లక్షలాది భక్తుల జయజయ ధ్వానాల నడుమ 9 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి. చివరి...
October 09, 2019, 08:17 IST
ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు
October 08, 2019, 15:57 IST
తిరుమల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు.
October 08, 2019, 04:54 IST
తిరుపతి ఎడ్యుకేషన్: కలియుగ ప్రత్యక్ష దైవమైన గోవిందుడు అందరివాడని, స్వామి దర్శనంలో పేద, ధనిక తేడా చూడకూడదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు...
October 07, 2019, 13:30 IST