telangana political news

న్యాయవాదుల మద్దతు కోరుతున్న బోయినపల్లి - Sakshi
April 16, 2024, 00:25 IST
కరీంనగర్‌: రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదేళ్లలో కరీంనగర్‌ను విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతానని, పార్లమెంట్‌లో ప్రశ్నించే...
- - Sakshi
April 16, 2024, 00:20 IST
ఆదిలాబాద్‌: గ్యారంటీలే కాంగ్రెస్‌ విజయానికి బా టలు వేస్తాయని డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన...
- - Sakshi
April 16, 2024, 00:20 IST
సాక్షి, ఆదిలాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ దగ్గర పడుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి వలసలు ఆగడం లేదు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి...
- - Sakshi
April 12, 2024, 01:10 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల వాతావరణం నడుస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల లెక్కలు...
- - Sakshi
April 09, 2024, 00:35 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జగిత్యాల, మెట్‌పల్లి నిజామాబాద్‌ పరిధిలోకి, సిరిసిల్ల...
- - Sakshi
April 05, 2024, 02:30 IST
సాక్షి, ఆదిలాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థితో పాటు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న నేతలకు కూడా గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్...
- - Sakshi
April 05, 2024, 01:55 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు....
- - Sakshi
April 05, 2024, 00:15 IST
ఖమ్మం: పదేళ్ల కాలంలో రైతు రుణమాఫీ చేయని బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత శాఖల...
- - Sakshi
April 05, 2024, 00:15 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజల తీర్పుతో, ప్రజా ఆకాంక్షలతో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. కూల్చేస్తామనే వారి...
- - Sakshi
April 04, 2024, 01:40 IST
నిజామాబాద్‌: రాష్ట్రంలో ముసింల ఓట్ల కోసమే కాంగ్రెస్‌ పార్టీ పాకులాడుతోందని, అందుకు నిదర్శనమే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలని...
- - Sakshi
April 04, 2024, 01:35 IST
కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించా లని...
- - Sakshi
April 04, 2024, 00:10 IST
ఖమ్మం: కాంగ్రెస్‌ పాలనతోనే అభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ పేర్కొన్నారు. బుధవారం మణుగూరులోని డీవీ గ్రాండ్‌ హాల్‌లో...
- - Sakshi
April 02, 2024, 01:30 IST
మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి....
- - Sakshi
April 02, 2024, 00:40 IST
పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేతిలో భంగపడ్డ బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ మరోసారి తెలంగాణ ప్రజలు, రైతులను మోసగించి పార్లమెంట్‌...
- - Sakshi
March 28, 2024, 07:10 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురూవైంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి....
- - Sakshi
March 28, 2024, 00:45 IST
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్లు, ట్రాన్స్‌ఫా ర్మర్లు కాలిపోతున్నాయని, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పొరపాటున ఆ...
- - Sakshi
March 26, 2024, 01:10 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్...
- - Sakshi
March 26, 2024, 00:55 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉత్తర తెలంగాణలో కీలకమైన పార్లమెంటు స్థానం కరీంనగర్‌. ఇక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో...
- - Sakshi
March 26, 2024, 00:25 IST
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పట్టున్న సీపీఎం, సీపీఐ పార్లమెంట్‌ ఎన్నికల్లో పొత్తు కోసం వేచిచూస్తున్నాయి....
- - Sakshi
March 25, 2024, 09:15 IST
సంగారెడ్డి: సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్‌ ఆరోపించారు. మండల పరిఽధి...
- - Sakshi
March 25, 2024, 01:45 IST
ఆదిలాబాద్‌: దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన సాగిందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. పట్ట ణంలోని...
- - Sakshi
March 25, 2024, 01:45 IST
ఆదిలాబాద్‌: బాసర సరస్వతి అమ్మవారిని రాష్ట్ర గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి మాజీ...
Ksr Comments On Kavitha And Kejriwal Arrest - Sakshi
March 24, 2024, 14:55 IST
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, శాసనమండలి సభ్యురాలు కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్...
- - Sakshi
March 23, 2024, 08:05 IST
సంగారెడ్డి: మెదక్‌ లోక్‌సభ స్థానం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్‌...
- - Sakshi
March 23, 2024, 08:05 IST
సంగారెడ్డి: దేశ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. శుక్రవారం మండల...
- - Sakshi
March 23, 2024, 01:45 IST
సాక్షి, ఆదిలాబాద్‌: బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపూరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. హస్తం పార్టీ...
- - Sakshi
March 23, 2024, 01:45 IST
ఆదిలాబాద్‌: బీజేపీ విలువలతో కూడిన పార్టీ అని, నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీలో చేరడం గర్వంగా ఉందని మాజీ ఎంపీ, ఆదిలాబాద్‌ బీజేపీ ఎంపీ...
- - Sakshi
March 23, 2024, 01:15 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటనతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల...
- - Sakshi
March 23, 2024, 00:50 IST
నిజామాబాద్‌: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర...
- - Sakshi
March 23, 2024, 00:50 IST
నిజామాబాద్‌: ‘పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పడం కాదని.. జిల్లాలో బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో ఎంపీ అర్వింద్‌ చూపించాలని.. నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌...
- - Sakshi
March 23, 2024, 00:40 IST
పెద్దపల్లి: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంట్‌ ఎన్నికల్లో బుద్ధి...
- - Sakshi
March 22, 2024, 09:20 IST
కరీంనగర్: తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో పోటీచేసేందుకు ఐదుగురు పేర్లతో కూడిన మూడో జాబితాను కాంగ్రెస్‌ అధిష్టానం గురువారం ప్రకటించింది. ఇందులో పెద్దపల్లి(...
- - Sakshi
March 21, 2024, 02:05 IST
సాక్షి, ఆదిలాబాద్‌: కమలం పార్టీలో ముసలం మొదలైంది. బీజేపీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా గొడం నగేశ్‌ను ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో విభేదాలు వెలుగుచూశాయి...
- - Sakshi
March 19, 2024, 00:50 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. నిజామాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్ల పరిధిలో నిజామాబాద్‌–...
- - Sakshi
March 16, 2024, 01:55 IST
సాక్షి, ఆదిలాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుంది. పలువురి పేర్లు వినబడుతున్నప్పటికీ పార్టీ...
- - Sakshi
March 16, 2024, 01:55 IST
ఆదిలాబాద్‌: గత పదేళ్లలో అవినీతి రహిత పాలనను అందిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రరాజ్యాలకు ధీటుగా తీసుకెళ్లిన ప్రధాని మోదీకి నేనేందుకు మద్దతివ్వకూడదనే...
- - Sakshi
March 14, 2024, 01:30 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు గులాబీ దళపతి, పార్టీ...
- - Sakshi
March 14, 2024, 01:00 IST
మహబూబ్‌నగర్‌: ‘బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో సంగంబండ రిజర్వాయర్‌ కింద ఉన్న బండను పగలకొట్టకుండా 15 గ్రామాలకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించింది.....
- - Sakshi
March 14, 2024, 01:00 IST
మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్‌ వీడింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ...
- - Sakshi
March 14, 2024, 00:30 IST
నిజామాబాద్‌: నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డికి పార్టీ టికెట్‌ కేటాయించింది. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటన...
- - Sakshi
March 12, 2024, 08:15 IST
సాక్షి,ఆదిలాబాద్‌: మాజీ ఎంపీ గొడం నగేశ్‌ బీజేపీలో చేరికతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య నేతలంతా కలిసి ఢిల్లీ...
- - Sakshi
March 12, 2024, 08:05 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న నాటి టీఆర్‌ఎస్‌,...


 

Back to Top