March 28, 2024, 13:12 IST
అసలే ఎండాకాలం నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లో కూడా నిమ్మకాయల ధరలు వేడిగానే ఉన్నాయి. ఒక నిమ్మకాయ పది రూపాయలంటేనే కొనుగోలుదారుడు ఓ అడుగు...
March 28, 2024, 11:55 IST
ఓటమి.. గెలుపునకు తొలిమెట్టు.. గెలుపునకు నాంది.. ఇట్లా ఏవేవో చెబుతుంటారు. కానీ, ఓటమిని అంగీకరించాలంటే పెద్దమనసే ఉండాలి. అలా.. ఆయన ఓటమిని ఆస్వాదిస్తూ...
March 28, 2024, 10:48 IST
ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆ ఎంపీ భరించలేకపోయారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం..
March 25, 2024, 17:27 IST
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు మరో 5 మంది అభ్యర్థులతో ఆరో జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్ధుల జాబితాను ఏఐసిసి ఎక్స్ వేదికగా...
March 25, 2024, 14:58 IST
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్పై కేసు నమోదు అయింది. బీజేపీ...
March 25, 2024, 12:15 IST
రంగుల పండుగ హోలీ అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. చిన్నా పెద్దా అంతే రంగుల్లో మునిగి తేలతారు. కానీ దేశంలో హోలీ జరుపుకోని కొన్ని...
March 24, 2024, 16:59 IST
చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చేసిన వారసత్వ, కుటుంబ రాజకీయలకు సంబంధించిన వ్యాఖ్యలపై ఉదయనిధి...
March 24, 2024, 12:21 IST
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా రాణి ఏప్రిల్ 19న తమిళనాడులో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ్...
March 23, 2024, 20:43 IST
తమిళనాడు బీజేపీ లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్గా ప్రొఫెసర్ & భారత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు 'అమర్ ప్రసాద్ రెడ్డి'...
March 22, 2024, 17:57 IST
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శుక్రవారం చెన్నైలోని రాజ్భవన్లో డీఎంకే ఎమ్మెల్యే కే పొన్ముడితో ప్రమాణం...
March 22, 2024, 14:32 IST
మొత్తం 16 మందిలో పీ కార్తికేయిని చిదంబరం(ఎస్సీ నియోజకవర్గం) నుంచి అభ్యర్థిగా ఎంపిక చేసింది.
March 22, 2024, 09:45 IST
తిరువళ్లూరు: స్థానిక పార్లమెంట్ స్థానంలో కూటమి అభ్యర్థి విజయానికి అన్ని పార్టీల ప్రతినిధులు సమష్టిగా పని చేయాలని తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎంకే జిల్లా...
March 22, 2024, 09:45 IST
వేలూరు: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వేలూరు లోక్సభ నియోజవర్గంలోని పోలింగ్ సెంటర్లకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎం మిషన్లను తరలిస్తున్నారు. జిల్లా...
March 22, 2024, 06:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల మూడో జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళనాడులోని మొత్తం తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల...
March 21, 2024, 18:50 IST
ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన 'తమిళిసై సౌందరరాజన్' (Tamilisai Soundararajan) బీజేపీలో చేరారు. చెన్నైలో బుధవారం జరిగిన కార్యక్రమంలో...
March 20, 2024, 20:18 IST
చెన్నై: సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఈసారి బోణి చేసి.. అధిక సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముందుకువెళ్తోంది. ఈనేపథ్యంలో ఎన్డీయే కూటమిలో భాగంగా...
March 20, 2024, 12:50 IST
సాక్షి, చెన్నై: తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే క్షమాపణలు చెప్పారు. రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడు ఘటనలో నిందితుడి...
March 20, 2024, 01:50 IST
సేలం(తమిళనాడు)/పాలక్కడ్(కేరళ): పక్షాల ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విమర్శల జడి కొనసాగుతోంది. ‘శక్తి’ని అంతం చేయాలని బయల్దేరిన వాళ్లే నాశనమవుతారని...
March 19, 2024, 14:53 IST
సేలం: లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని 'నరేంద్ర మోదీ' దక్షిణ భారతదేశంపై దృష్టి సారించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తమిళనాడు తన...
March 18, 2024, 19:03 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ తాజాగా స్పందించారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నానని ఆమె తెలిపారు...
March 18, 2024, 12:53 IST
ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశంతో తమిళిసై తన పదవికి రాజీనామా చేసి ఉంటారని..
March 16, 2024, 05:05 IST
చెన్నై: ఈ నెల 18వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో నాలుగు కిలోమీటర్ల మేర సాగాల్సిన ప్రధాని మోదీ రోడ్ షోకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన...
March 15, 2024, 14:28 IST
తమిళనాడును డీఎంకే - కాంగ్రెస్ ఇండియా కూటమి ఎప్పటికీ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చలేవని కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ...
March 14, 2024, 04:38 IST
తమిళనాడులోని పురాతన నృత్య–నాటక రూపం
‘కట్టై కుట్టు’లో మహిళల ప్రాతినిధ్యం ఏ రకంగానూ ఉండేది కాదు.
‘కట్టై కుట్టు’ అంటే ‘పురుషులకు మాత్రమే పరిమితమైన...
March 14, 2024, 00:14 IST
వెనుకబాటుతనం ఆ ప్రాంతంలో అసంతృప్తిని రేకెత్తించడం, అది ఆగ్రహమై, ఉద్యమంగానో, ఆఖరికి ఉగ్రవాదంగానో పరిణమించడం పరిపాటే. ఒకప్పుడు ఈశాన్య భారతదేశంలో...
March 13, 2024, 19:34 IST
నేను మాట్లాడిన వ్యాఖ్యల వెనక ఉన్న అర్థం ఇది. నేను మహిళలను అవమానించినట్లు నా మాటలను తప్పుదోవ పట్టించారు.
March 13, 2024, 13:12 IST
భారతీయ జనతా పార్టీ అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించి, తన ఖ్యాతిని పెంచుకుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న వేళ.. తమిళనాట అధికార డీఎంకే ‘మురుగన్’ను...
March 13, 2024, 13:07 IST
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో 'సీఏఏ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్కు అధికారాలు లేవని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె....
March 10, 2024, 17:41 IST
తమిళనాడులోని ఓ ఆలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ రూ.35,000 పలికింది. శివరాత్రి సందర్భంగా ఆ మహా శివుడికి సమర్పించిన నిమ్మకాయను ఆలయ అధికారులు...
March 08, 2024, 11:45 IST
భారతదేశంలో వివాహం అనేక ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరికీ అదొక సామాజిక అవసరం. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మందికి పెళ్లి వయసు వచ్చిన వివాహం కావడం...
March 06, 2024, 10:34 IST
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై ప్రశంసలు తెలుపుతూ వెలసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ...
March 05, 2024, 18:42 IST
డీఎంకే ఎంపీ ఎ రాజా ద్వేషపూరిత ప్రసంగాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించమని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చిన తరువాత,...
March 05, 2024, 08:00 IST
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం చెన్నై పర్యటనలో తనకు ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన ఓ బీజేపీ కార్యకర్తపై ప్రశంసలు కురింపించారు. చెన్నై ఎయిర్...
March 04, 2024, 14:42 IST
మీకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని మీరే ఉల్లంఘించి.. ఇప్పుడు ఆ హక్కుల పరిరక్షణ కోసం..
March 03, 2024, 18:10 IST
రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్స్లో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు పైచేయి సాధించాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈ రెండు జట్లు.. తమతమ ప్రత్యర్దుల కంటే...
March 03, 2024, 17:32 IST
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అయితే పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై...
March 03, 2024, 15:50 IST
తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్ సాయికిషోర్ రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 6 వికెట్లు తీయడం ద్వారా ప్రస్తుత సీజన్లో తన...
March 03, 2024, 00:40 IST
ముంబై: రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో ముంబై సమష్టి బౌలింగ్ ప్రదర్శనతో తమిళనాడును పడగొట్టింది. మ్యాచ్ తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన తమిళనాడు...
March 02, 2024, 16:51 IST
మహాబలిపురం బీచ్లో తెలుగు విద్యార్థుల గల్లంతు
February 25, 2024, 18:48 IST
తమిళనాడు క్రికెట్ జట్టు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్కు క్వాలిఫై అయ్యింది. ఇవాళ (ఫిబ్రవరి 25) ముగిసిన 2024 సీజన్ మూడో...
February 25, 2024, 06:38 IST
‘జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే’ అన్నారుగానీ ‘టాలెంట్ ఉన్న వ్యక్తి కత్తెర ఉపయోగించకుండా హెయిర్ కట్ చేసినా జుట్టుకు అందమే’ అని ఎవరూ అనలేదు....
February 19, 2024, 13:21 IST
చెన్నై: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లో శుభవార్త చెప్తానని ప్రకటించారు నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎమ్ఎన్ఎమ్) పార్టీ...