April 25, 2024, 13:30 IST
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ...
April 25, 2024, 13:05 IST
సాక్షి, హైదరాబాద్: రైతుల పోరాటంతో నల్ల చట్టాలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకున్నారు. అనంతరం, పార్లమెంట్ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని...
April 25, 2024, 07:30 IST
ప్రజలు బతికి ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరణించిన తర్వాత కూడా వారి నుంచి ‘పన్ను’ వసూలు కుట్రకు కాంగ్రెస్ పార్టీ పదును పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర...
April 25, 2024, 06:15 IST
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారంటూ జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ ప్రశంసించారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్...
April 25, 2024, 05:17 IST
సాక్షి, న్యూఢిల్లీ: కులగణనను ఏ శక్తీ ఆపలేదని ప్రకటిస్తూ ప్రధాని మోదీ, బీజేపీపై రాహుల్ గాంధీ మరోమారు విమర్శల వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. బుధవారం...
April 25, 2024, 05:05 IST
అంబికాపూర్/సాగర్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్నుతో ప్రజల నడ్డి విరవడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు....
April 25, 2024, 04:44 IST
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ప్రధాని మోదీ వరుసగా పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి మే 11 వరకు నాలుగైదు సభల్లో...
April 24, 2024, 19:15 IST
ఇటీవల రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు స్థానాల్లో...
April 24, 2024, 13:48 IST
రాహుల్ గాంధీ చేసిన సంపద పునఃపంపిణీ వ్యాఖ్యల వివాదం చల్లారక ముందే కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాం పిట్రోడా తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
April 24, 2024, 11:55 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంపై ఫుల్ ఫోకస్...
April 24, 2024, 09:16 IST
ఈరోజు (ఏప్రిల్ 24) క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బర్త్డే. ఈయనకు రాజకీయాలతోనూ అనుబంధం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో సచిన్తో ముడిపడిన ఆసక్తికర...
April 24, 2024, 04:53 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండంకెల (డబుల్ డిజిట్) ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. 17 ఎంపీ సీట్లకు గాను 10 నుంచి 12...
April 24, 2024, 03:47 IST
శ్రీనగర్: ముస్లింలు చొరబాటుదారులు, తల్లులు, అక్కాచెల్లెళ్ల బంగారం, మంగళసూత్రాలను కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై...
April 24, 2024, 03:26 IST
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని 12 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. వేలం...
April 24, 2024, 03:17 IST
జైపూర్/రాయ్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్పై మరోసారి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ప్రజలు వారి మత...
April 23, 2024, 21:30 IST
లోక్సభ ఎన్నికల్లో 400పై చీలుకు స్థానాల్లో గెలిచే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రత్యర్ధి గెలుపు అవకాశాల్ని మలుపు...
April 23, 2024, 17:05 IST
రాయ్పూర్: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న అబద్ధాన్ని ఇంకా ఎన్నిరోజులు ప్రచారం చేస్తారని...
April 23, 2024, 14:25 IST
జైపూర్: రాజస్థాన్లోని టోంక్-సవాయి మాధోపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్...
April 23, 2024, 07:13 IST
April 23, 2024, 05:56 IST
అలీగఢ్: అధికారంలోకి వస్తే సంపద పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, వాస్తవానికి ప్రజల ఆస్తులను, మన తల్లులు, అక్కచెల్లెమ్మల మంగళసూత్రాలను,...
April 22, 2024, 20:54 IST
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రధాన మంత్రి మోదీ ప్రశంసలు కురిపించారు. సోమవారం ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో...
April 22, 2024, 16:49 IST
లక్నో:లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ దూకుడు పెంచారు. రాజస్థాన్ ప్రచారంలో ఆదివారం(ఏప్రిల్ 21) చేసిన వ్యాఖ్యలపై ఒక పక్క దుమారం...
April 22, 2024, 14:12 IST
నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇలా మాత్రమే చెప్పగలను. నేను చోతులు జోడించి చెబుతున్నా. దయచేసి నిజమైన సమస్యల గురించి మాట్లాడండి. రాజకీయ ద్వేషాన్ని...
April 22, 2024, 13:25 IST
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ రాజస్థాన్లోని జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీపైన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్...
April 22, 2024, 09:05 IST
లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలో బీజేపీ, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు దూసుకుపోతున్నాయి. అదేవింధంగా విమర్శలు, ఆరోపణలు తారస్థాయికి చేరుతున్నాయి....
April 22, 2024, 06:27 IST
సత్నా: కేంద్రంలో ‘మోదీ–షా సర్కారు’ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అనేదే ఉండదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు....
April 22, 2024, 05:00 IST
జైపూర్: ప్రజాబలం లేక లోక్సభ ఎన్నికల్లో నెగ్గలేనివారు రణక్షేత్రం వదిలేసి, రాజస్తాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాం«దీపై...
April 22, 2024, 04:14 IST
బహుశా ఇది ఎన్నికల సమయం అయినందున మన చుట్టూ తిరుగాడుతుండే ఆలోచనలు, ఆందోళనల పరిధితో ఒక నిర్దిష్ట సంబంధం కలిగి ఉన్న కొన్ని సూత్రీకరణలు, సార్వజనీనత కలిగిన...
April 22, 2024, 00:42 IST
2018 కంటే ముందు రాజకీయ పార్టీలకు అందే చందాల్లో 70 శాతానికిపైగా నగదు రూపంలో అంటే నల్లధనంగానే అందేది. ఇది ప్రజాస్వామ్యయుతమైన ఎన్నికలకు ఏమాత్రం మంచి...
April 21, 2024, 21:32 IST
జైపూర్ : ఆదివాసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, 60 ఏళ్ల పాలనలో దేశానికి రాష్ట్రపతిగా అర్హులైన ఆదివాసి బిడ్డలే దొరకలేదా అని ప్రధాని...
April 21, 2024, 16:02 IST
బెంగళూరు: టెక్ సిటీ బెంగళూరును కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంకర్ సిటీగా మార్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. నగరం నీటి కోసం ట్యాంకర్ల మీద...
April 21, 2024, 15:59 IST
జైపూర్: లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారంలో దూకుడు పెంచారు. ఆదివారం(ఏప్రిల్21) రాజస్థాన్లోని జలోర్...
April 21, 2024, 15:45 IST
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రైల్వే వ్యవస్థలను నిర్విర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రైల్వేలను తన...
April 21, 2024, 12:50 IST
బెంగళూరు: కర్ణాటకలో లోక్సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య ‘ఖాళీ చెంబు’ రాజకీయం చెలరేగింది. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం...
April 21, 2024, 06:29 IST
మాల్డా: అధికారాన్ని వాడుకుంటూ ప్రధాని మోదీ, ఆయన మంత్రి వర్గం విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకే ఎన్నికల కమిషన్ ఏడు దశల్లో లోక్సభ పోలింగ్ చేపట్టిందని...
April 21, 2024, 06:14 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో అగ్రనేతల ప్రచారంతో బీజేపీ దూకుడు పెంచనుంది. ఈ నెల 25న నామినేషన్ల దాఖలు గడువు ముగియనున్న సందర్భంగా...
April 21, 2024, 05:25 IST
న్యూఢిల్లీ/భాగల్పూర్: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమ వేదికగా మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఎలక్టోరల్ బాండ్ల...
April 21, 2024, 05:20 IST
నాందేడ్/చిక్కబళ్లాపూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ చురక అంటించారు. కాంగ్రెస్ యువరాజు 2019లో ఉత్తరప్రదేశ్లోని ఆమేథీ...
April 21, 2024, 04:37 IST
బ్రాండ్ బాబు పేరుతో ఏపీలో ఓట్లడిగే వెసులుబాటు లేదు. ఈ సంగతి చంద్రబాబుకు చాలాకాలం కిందటే అర్థమైంది. నాణ్యమైన మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడుతున్నారే...
April 20, 2024, 21:27 IST
బెంగళూరు: భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన బెంగళూరును కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. మౌలిక సదుపాయాల నిర్వహణలో...
April 20, 2024, 19:12 IST
బెంగళూరు : తనను అధికారం నుంచి దింపేందుకు భారత్తో పాటు విదేశాల్లోని పెద్దలు, శక్తివంతులు చేతులు కలిపారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
చిక్కబళ్లాపూర్...
April 20, 2024, 15:03 IST
ముంబై : ఈ లోక్సభ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య జరుగుతున్న పోరు అని మహారాష్ట్ర...