April 23, 2024, 17:05 IST
రాయ్పూర్: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న అబద్ధాన్ని ఇంకా ఎన్నిరోజులు ప్రచారం చేస్తారని...
April 23, 2024, 14:25 IST
జైపూర్: రాజస్థాన్లోని టోంక్-సవాయి మాధోపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్...
April 23, 2024, 07:13 IST
April 23, 2024, 05:56 IST
అలీగఢ్: అధికారంలోకి వస్తే సంపద పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, వాస్తవానికి ప్రజల ఆస్తులను, మన తల్లులు, అక్కచెల్లెమ్మల మంగళసూత్రాలను,...
April 22, 2024, 20:54 IST
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రధాన మంత్రి మోదీ ప్రశంసలు కురిపించారు. సోమవారం ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో...
April 22, 2024, 16:49 IST
లక్నో:లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ దూకుడు పెంచారు. రాజస్థాన్ ప్రచారంలో ఆదివారం(ఏప్రిల్ 21) చేసిన వ్యాఖ్యలపై ఒక పక్క దుమారం...
April 22, 2024, 14:12 IST
నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇలా మాత్రమే చెప్పగలను. నేను చోతులు జోడించి చెబుతున్నా. దయచేసి నిజమైన సమస్యల గురించి మాట్లాడండి. రాజకీయ ద్వేషాన్ని...
April 22, 2024, 13:25 IST
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ రాజస్థాన్లోని జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీపైన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్...
April 22, 2024, 09:05 IST
లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలో బీజేపీ, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు దూసుకుపోతున్నాయి. అదేవింధంగా విమర్శలు, ఆరోపణలు తారస్థాయికి చేరుతున్నాయి....
April 22, 2024, 06:27 IST
సత్నా: కేంద్రంలో ‘మోదీ–షా సర్కారు’ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అనేదే ఉండదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు....
April 22, 2024, 05:00 IST
జైపూర్: ప్రజాబలం లేక లోక్సభ ఎన్నికల్లో నెగ్గలేనివారు రణక్షేత్రం వదిలేసి, రాజస్తాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాం«దీపై...
April 22, 2024, 04:14 IST
బహుశా ఇది ఎన్నికల సమయం అయినందున మన చుట్టూ తిరుగాడుతుండే ఆలోచనలు, ఆందోళనల పరిధితో ఒక నిర్దిష్ట సంబంధం కలిగి ఉన్న కొన్ని సూత్రీకరణలు, సార్వజనీనత కలిగిన...
April 22, 2024, 00:42 IST
2018 కంటే ముందు రాజకీయ పార్టీలకు అందే చందాల్లో 70 శాతానికిపైగా నగదు రూపంలో అంటే నల్లధనంగానే అందేది. ఇది ప్రజాస్వామ్యయుతమైన ఎన్నికలకు ఏమాత్రం మంచి...
April 21, 2024, 21:32 IST
జైపూర్ : ఆదివాసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, 60 ఏళ్ల పాలనలో దేశానికి రాష్ట్రపతిగా అర్హులైన ఆదివాసి బిడ్డలే దొరకలేదా అని ప్రధాని...
April 21, 2024, 16:02 IST
బెంగళూరు: టెక్ సిటీ బెంగళూరును కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంకర్ సిటీగా మార్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. నగరం నీటి కోసం ట్యాంకర్ల మీద...
April 21, 2024, 15:59 IST
జైపూర్: లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారంలో దూకుడు పెంచారు. ఆదివారం(ఏప్రిల్21) రాజస్థాన్లోని జలోర్...
April 21, 2024, 15:45 IST
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రైల్వే వ్యవస్థలను నిర్విర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రైల్వేలను తన...
April 21, 2024, 12:50 IST
బెంగళూరు: కర్ణాటకలో లోక్సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య ‘ఖాళీ చెంబు’ రాజకీయం చెలరేగింది. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం...
April 21, 2024, 06:29 IST
మాల్డా: అధికారాన్ని వాడుకుంటూ ప్రధాని మోదీ, ఆయన మంత్రి వర్గం విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకే ఎన్నికల కమిషన్ ఏడు దశల్లో లోక్సభ పోలింగ్ చేపట్టిందని...
April 21, 2024, 06:14 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో అగ్రనేతల ప్రచారంతో బీజేపీ దూకుడు పెంచనుంది. ఈ నెల 25న నామినేషన్ల దాఖలు గడువు ముగియనున్న సందర్భంగా...
April 21, 2024, 05:25 IST
న్యూఢిల్లీ/భాగల్పూర్: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమ వేదికగా మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఎలక్టోరల్ బాండ్ల...
April 21, 2024, 05:20 IST
నాందేడ్/చిక్కబళ్లాపూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ చురక అంటించారు. కాంగ్రెస్ యువరాజు 2019లో ఉత్తరప్రదేశ్లోని ఆమేథీ...
April 21, 2024, 04:37 IST
బ్రాండ్ బాబు పేరుతో ఏపీలో ఓట్లడిగే వెసులుబాటు లేదు. ఈ సంగతి చంద్రబాబుకు చాలాకాలం కిందటే అర్థమైంది. నాణ్యమైన మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడుతున్నారే...
April 20, 2024, 21:27 IST
బెంగళూరు: భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన బెంగళూరును కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. మౌలిక సదుపాయాల నిర్వహణలో...
April 20, 2024, 19:12 IST
బెంగళూరు : తనను అధికారం నుంచి దింపేందుకు భారత్తో పాటు విదేశాల్లోని పెద్దలు, శక్తివంతులు చేతులు కలిపారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
చిక్కబళ్లాపూర్...
April 20, 2024, 15:03 IST
ముంబై : ఈ లోక్సభ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య జరుగుతున్న పోరు అని మహారాష్ట్ర...
April 20, 2024, 14:21 IST
ముంబై : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత, కేరళ వయనాడ్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్ధి రాహుల్ గాంధీ ఓడిపోతారని,ఆ తర్వాత సురక్షితమైన సీటు...
April 20, 2024, 13:10 IST
పట్నా: బీజేపీ ‘అబ్ కీ బార్ 400 పార్’నినాదంపై రాష్ట్రీయ లోక్ దళ్ ( ఆర్ఎల్డీ) నేత తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్...
April 20, 2024, 04:25 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, మహబూబాబాద్: ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, చిటికేస్తే వస్తారని కేసీఆర్ చెప్తున్నారు. చిటికె కాదు...
April 20, 2024, 00:05 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర మరువలేనిది. రాష్ట్రం ఏర్పడితే నీతివంతమైన పాలన అందుతుందని ప్రజలు ఆశించారు. కానీ బీఆర్...
April 19, 2024, 20:26 IST
భోపాల్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం(ఏప్రిల్ 19) ఒకేరోజు ఆయన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో సుడిగాలి...
April 19, 2024, 14:29 IST
లక్నో: ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. మోదీ ఉత్తర...
April 19, 2024, 06:39 IST
కోజికోడ్: ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ప్రకటనలు చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు....
April 19, 2024, 01:35 IST
‘గత 58 నెలల మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించండి’. –బస్సు యాత్రలో ప్రజలకు విన్నవిస్తున్న సీఎం వైఎస్ జగన్
‘నన్ను...
April 18, 2024, 07:43 IST
నవనీత్ కౌర్ షాకింగ్ కామెంట్స్...వీడియో వైరల్
April 18, 2024, 06:41 IST
అయోధ్య: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య బాలరాముడికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్ది ఆశీస్సులందించాడు. సరిగ్గా నుదుటిన చుంబించి రఘుకుల...
April 18, 2024, 05:47 IST
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు దక్షిణ భారతదేశాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తే నమ్మేవారెవరూ లేరని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ....
April 17, 2024, 18:58 IST
అగర్తల: లోక్సభ తొలి దశ ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. త్రిపురలో బుధవారం(ఏప్రిల్17) జరిగిన ఎన్నికల...
April 17, 2024, 15:30 IST
గువహతి:అయోధ్య బాలరాముని నుదుట సూర్యుడు తిలకం దిద్దిన ‘సూర్య తిలక్’ వేడుకను ప్రధాని నరేంద్రమోదీ అస్సాంలో తిలకించారు. బుధవారం నల్బరీ జిల్లాలో ఎన్నికల...
April 17, 2024, 14:03 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఉగ్రవాదులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఉగ్రవాదులను హతమార్చేందుకు సరిహద్దులు దాటేందుకు భారత్...
April 17, 2024, 11:33 IST
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనను ట్రైలర్ అంటున్నారని కానీ సినిమా అంతా ఫ్లాప్ అయిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్...
April 17, 2024, 10:10 IST
ఐర్లాండ్లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అఖిలేష్ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైం రమేష్...